- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Road Accident: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని శ్రీనగర్ గజానంద్ రైస్ మిల్లు వద్ద గత రెండు రోజులుగా రోడ్డు పక్కన లారీ దిగబడింది. ఈ క్రమంలోనే కారులో అటుగా వెళ్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్కు చేరకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story