- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటిలో పడి బాలిక మృతి
by Disha Web Desk 23 |
X
దిశ,వీణవంక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన దేవరకొండ శ్రీనివాస్ అతని భార్య, కుమార్తెతో కలిసి వీణవంక మండలం గంగారం గ్రామ శివారులో బాతులు మేపుతుంటారు. శ్రీనివాస్ కుమార్తె పార్వతి(13) దప్పికతో దగ్గరలో గల వ్యవసాయ బావిలో మంచి నీళ్ళు తాగుటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
Next Story