బైక్​ను కారు ఢీకొని యువకుడు మృతి

by Disha Web Desk 15 |
బైక్​ను కారు ఢీకొని యువకుడు మృతి
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకల రాము (20) అనే యువకుడు మృతి చెందాడు. బైక్​ను కారు ఢీకొట్టడంతో.. బైక్ పై ప్రయాణిస్తున్న లోకల రాము అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలన్నాయి. మృతుడు అశ్వారావుపేటకు చెందిన బైక్ మెకానిక్ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Next Story

Most Viewed