- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ను కారు ఢీకొని యువకుడు మృతి
by Disha Web Desk 15 |
X
దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకల రాము (20) అనే యువకుడు మృతి చెందాడు. బైక్ను కారు ఢీకొట్టడంతో.. బైక్ పై ప్రయాణిస్తున్న లోకల రాము అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలన్నాయి. మృతుడు అశ్వారావుపేటకు చెందిన బైక్ మెకానిక్ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Next Story