- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, జూబ్లిహిల్స్ : నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కార్మికుడు పడి మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జీటీఎస్ కాలనీలో నిర్మిస్తున్న విద్యుత్ నియంత్రణ భవన్లో పనిచేస్తున్న మధ్య ప్రదేశ్కు చెందిన కార్మికుడు ఉమాశంకర్(36) గురువారం 5వ అంతస్తు పైనుంచి కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిర్మాణ బిల్డర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
- Tags
- worker died
Next Story