- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
X
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది ప్రజా వంచన యాత్ర అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.
Next Story