- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నవబుపేట మండలం పరిధిలోని పులపల్లి గ్రామపంచాయతీలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నవాబుపేట్ మండల పరిధిలోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువతి, యువకుడు చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. యువకుడు ఎరుకల కార్తిక్, యువతి కాటిక రాజారామ్ కూతురు మీనాలు ఒకే గ్రామానికి చెందినట్లు తెలిపారు.
Next Story