అనుమానాస్పదస్థితిలో యువతీ యువకుడు ఆత్మహత్య

by  |
అనుమానాస్పదస్థితిలో యువతీ యువకుడు ఆత్మహత్య
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నవబుపేట మండలం పరిధిలోని పులపల్లి గ్రామపంచాయతీలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నవాబుపేట్ మండల పరిధిలోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువతి, యువకుడు చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. యువకుడు ఎరుకల కార్తిక్, యువతి కాటిక రాజారామ్ కూతురు మీనాలు ఒకే గ్రామానికి చెందినట్లు తెలిపారు.


Next Story

Most Viewed