త్వరలోనే మరికొన్ని దేశాలకు..

by Shamantha N |
త్వరలోనే మరికొన్ని దేశాలకు..
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి యూఎస్, ఫ్రాన్స్ దేశాలకు భారత్ నుంచి విమానాలు నడవనున్నాయి. ఈ విషయమై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. త్వరలోనే మరికొన్ని దేశాలకు విమానాల పునర్ధరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా విమానాల ప్రయాణం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story