- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిరుత పంజాకు రెండు మేకలు బలి..
by Vinod kumar |

X
దిశ, రాజంపేట: చిరుత పులి దాడిలో రెండు మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వన్జారా కాలనీలో మేకల మందపై చిరుత పులి దాడి చేయడంతో రెండు మేకలు మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో తర్వాత ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటుచేసి చిరుత పులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story