కృష్ణ ఎక్స్​ప్రెస్​లో పొగలు

by Sridhar Babu |
కృష్ణ ఎక్స్​ప్రెస్​లో పొగలు
X

దిశ,డోర్నకల్ : కృష్ణ ఎక్స్​ప్రెస్​లో పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్​ప్రెస్​ రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో రైలుని డోర్నకల్ రైల్వేస్టేషన్ల్ నిలిపివేశారు. ఎస్-1 బోగీ చక్రాల వద్ద నుంచి పొగలు రావడంతో గమనించిన లోకో పైలట్ రైలును ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై నిలిపివేశారు. టిఎక్స్ఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించారు.

Next Story

Most Viewed