- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైతులు అప్రమత్తంగా ఉండాలి
by Disha Web Desk 11 |
X
దిశ, యాచారం : రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్ కుమార్ గురువారం పలు సూచనలు చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటుతాయని, రాత్రి వేళల్లో 30 డిగ్రీలతో వేడి గాలులు ఉంటాయని తెలిపారు. ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని కల్లాలలో వడ్లు ఉంటే తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మావిడి తోటలలో కోతకు వచ్చిన కాయలను వెంటనే కోతలు పెట్టాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Next Story