- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్...భగీరథ పైప్ల వద్ద చెత్త తొలగింపు
by Sridhar Babu |

X
దిశ,షాబాద్ : మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ షాద్నగర్ చేవెళ్ల రోడ్డు కల్వర్టు కింద నుండి వేశారు. ఈ కల్వర్టు కింద నుండి వాన నీరు చెరువులోకి రావడంతో మురికి నీరంతా మిషన్ భగీరథ పైప్ లీకేజ్ ద్వారా ట్యాంకులకు వెళ్తుంది. దీంతో మురికి నీరు సరఫరా అవుతుంది. ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇక్కడ చెత్త చెదారం వేయడంతో ఈ నీరు మరింత కలుషితమై ప్రజల ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఈ వార్త సోమవారం దిశలో ప్రచురితమైంది. దీనికి మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.
- Tags
- Disha effect
Next Story