- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పురుగుల మందుతో కాంట్రాక్టర్ నిరసన
by Sridhar Babu |
X
దిశ,నవీపేట్ : మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఓ కాంట్రాక్టర్ పురుగుల మందుతో నిరసన చేపడ్డారు. 2020 -21 సంవత్సరం లో చేసిన పనుల బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ తన కుటుంబంతో సహా పురుగుల మందుతో నవీపేట్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోస్లీ విలేజ్ లో గత మూడు సంవత్సరాల క్రితం 160 ఇంకుడు గుంతలను కాంట్రాక్టర్ శైలందర్ నిర్మించగా 77 గుంతల బిల్లులు వచ్చాయని, మిగతా 83 ఇంకుడు గుంతల బిల్లులు సుమారు నాలుగు లక్షల రూపాయలు పెండింగ్ లో ఉండగా వాటి చెల్లింపులో ఏపీఓ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ సాజిద్ అలీ బాధితుడిని సముదాయించి ఏపీఓ రాజేశ్వర్ ను వివరణ కోరారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి శనివారంలోగా నివేదికను పైఅధికారులకు అందజేస్తానని తెలిపారు.
Advertisement
Next Story