- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
వాటర్ ట్యాంక్ లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ రూరల్ : మాధవ నగర్ సాయిబాబా ఆలయంలోని వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన శనివారం చేసుకుంది. వివరాల్లోకి వెళితే డిచ్ పల్లి ఎస్ఐ, ఆలయ ఈ ఓ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మాధవ నగర్ లో శుక్రవారం ఇళ్ల చుట్టూ తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తి (40)ని గ్రామస్తులు తరిమివేయడంతో అతను ఆలయ ప్రాంగణంలో ఉన్న వాటర్ టాంక్ లో దాచుకునేందుకు వెళ్లి మృతి చెందినట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఒంటిపై బట్టలు కూడా లేవని వివరించారు. వివరాలు తెలిసిన వారు డిచ్ పల్లి ఎస్ఐ 87126 59852, సీఐ 87126 59851 నంబర్ల లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story