- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం
by GSrikanth |

X
దిశ, మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఆలయ హుండీకి సీల్ వేసేముందు పంచనామ నిర్వహించడం ఆనవాయితీ. భక్తులు సమర్పించిన తలనీలాలను భద్రపరచడానికి ఉపయోగించిన స్టీల్ పెట్టెకు పంచనామ నిర్వహించిన ఆలయ అధికారులు సంవత్సరాన్ని మార్చేయడం చర్చనీయాంశమైంది. 1 ఆగస్టు 2023 నుండి అని రాయకుండా 1 ఆగస్టు 2022 నుండి అని రాయడం విమర్శలకు దారి తీసింది. అంతేగాకుండా.. ఏఈఓ మొదలుకొని ఆలయ అధికారులు స్టాంప్తో కూడిన సంతకాలు చేయడం వారి నిర్లక్ష్య పూరిత పనితీరుకు అద్దం పడుతోంది. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అధికారులు, ఆలయ సిబ్బంది విమర్శలు చేస్తున్నారు.
Next Story