- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
lightning : పిడుగుపాటుతో 17 గొర్రెలు మృతి
by Sridhar Babu |

X
దిశ, అందోల్ : పిడుగుపాటుతో 17 గొర్రెలు మృతి (17 sheep died due to lightning)చెందిన సంఘటన మండల పరిధిలోని డాకూరు శివారులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డాకూరు గ్రామానికి చెందిన పెద్ద గొల్ల వెంకటి, మొగులయ్యలు గొర్రెలను శివారు ప్రాంతంలో మేపుతుండగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దం వచ్చి పిడుగు పడింది. దీంతో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పెద్ద గొల్ల వెంకటి, మొగులయ్యల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
Next Story