KTR: ఢిల్లీలో కేంద్ర మంత్రితో కేటీఆర్ సుదీర్ఘ చర్చలు

by Nagaya |
KTR meets union minister Rajeev Chandrasekhar for financial support to information technology
X

దిశ, తెలంగాణ బ్యూరో : KTR meets union minister Rajeev Chandrasekhar for financial support to information technology| మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇన్నీ రోజులు తెలంగాణలో పెట్టుబడుల కోసం విదేశాల పర్యటన చేసిన ఆయన.. బుధవారం ఢిల్లీ బాట పట్టారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలో కలిశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు ఆర్థిక సహకారం అందించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.



Next Story