- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంజన్నను దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్..
by Sumithra |

X
దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట బీసీ కమిషన్ సభ్యులు జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ గౌడ్, డీపీఓ మదన్మోహన్ మల్యాల, తహశీల్దార్ మునీందర్, ఆలయ సిబ్బంది ఉన్నారు.
Next Story