- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థినిని గొంతుకోసి చంపేసిన ఉన్మాది
by Sumithra |

X
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది చేతిలో విద్యార్థిని హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాధిక అనే యువతిని అగంతకుడు గొంతుకోసి చంపేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ రోజు రాధిక కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Next Story