- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తప్ప తాగి చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం నగరంలోని రాజేంద్రనగర్ లో మద్యం సేవించి కారుతో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు.
Next Story