20 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

by  |
20 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. బోధన్ మండలంలోని మందర్నా ఇసుకను క్వారీ నుంచి తరలిస్తున్న 20 ట్రాక్టర్లను శనివారం తహశీల్దార్ గఫర్ మియా గుర్తించారు. వీటికి సరైన బిల్లులు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు గఫర్‎మియా పేర్కొన్నారు.


Next Story

Most Viewed