‘‘ఇది పార్లమెంట్.. బజారు కాదు’’

by Ramesh Goud |
‘‘ఇది పార్లమెంట్.. బజారు కాదు’’
X

ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ఇవాళ రాజ్యసభ ప్రారంభమైనప్పుడు అల్లర్లపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. చైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత వారించినా సభ్యులు వినలేదు. దీంతో ఆగ్రహించిన వెంకయ్య సరైన నోటీసు లేకుండా చర్చ చేపట్టలేమని, సభ్యులు ఆందోళన విరమించాలని కోరారు. అయినా సభ్యులు వినకపోవడంతో ‘‘ఇది పార్లమెంట్ .. బజారు కాదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

tag; parliament, rajya sabha, delhi, chairman venkaiah naidu

Next Story

Most Viewed