- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ కాన్ఫరెన్స్ కొనసాగుతోంది

X
దిశ, వెబ్ డెస్క్: 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో ఏపీ, తెలంగాణ, బీహార్, అస్సోం, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, బెంగాల్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కొవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తున్నారు. అదేవిధంగా ఇతర పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
Next Story