- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గవర్నర్లతో పీఎం మోడీ, రాష్ట్రపతి చర్చ..

X
దిశ, వెబ్డెస్క్ : జాతీయ విద్యావిధానంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చర్చ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం కొనసాగగా.. ఉన్నత విద్య పరివర్తనలో NEB పాత్ర పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
కాగా, జాతీయ విద్యా విధానం అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను గతంలోనే కేంద్రం కోరింది.ఈ నేపథ్యంలోనే మరోసారి అన్ని గవర్నర్లతో ప్రధాని సమావేశమైనట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story