- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సచివాలయ కూల్చివేత ప్రదేశాన్ని ఎన్జీటీ నిపుణుల బృందం సందర్శించనుంది. సచివాలయ కూల్చివేత, పర్యవసానాలపై ఎన్జీటీలో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విచారణ జరిపి కమిటీ ఏర్పాటుకు ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయ కూల్చివేత ప్రదేశాన్ని ఎన్జీటీ సందర్శించనుంది. ఈ మేరకు తమ పర్యటన వివరాలను తెలియజేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం, పత్రాలు ఏవైనా ఉంటే తమకు సమర్పించవచ్చని లేఖలో పేర్కొంది.
Next Story