- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'మన్ కీ బాత్'లో మోడీ.. మాట్లాడిన అంశాలు
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రైతులు, కరోనాతోపాటు పలు అంశాలపై ప్రస్తావించారు. ‘ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయి. కరోనా కాలంలోనూ రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో గతేడాదికంటే ఎక్కువ సాగు చేస్తున్నారు’ అని మోడీ ప్రసంగించారు.
Next Story