- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్, స్వల్పకాలిక చర్చ లేదంటూ.. డబ్బా కొట్టుకోవడంతో సరిపోతుందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతా బాగుంటే సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు.
లాక్డౌన్ సమయంలో కరోనా ప్రభావం అనేక రంగాలపై పడిందని.. వారందరినీ ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతికి పాల్పడ్డ తెలంగాణ నాగులు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బండ్లగూడలో తెలంగాణ నాగులు ఇంటికి వెళ్లినప్పుడు.. ఆయన మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు కనీసం నివాళులు అర్పించకపోవడం బాధాకరమన్నారు.
Read Also..
Next Story