- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుడిసెలో 4 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మారుమూల ప్రాంతానికి చిరుత వచ్చింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఉన్న పూరి గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. అలా మెల్లగా అక్కడి నుంచి అటవీశాఖ అధికారులకు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్కు సమీపంలోని ఇగట్పురి ప్రాంతంలో ఓ రైతుకు చెందిన పూరి గూడిసెలో ఓ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక గిరిజనుల ద్వారా అటవీశాఖ అధికారులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఆ చిరుతను అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Next Story