- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిట్యాలలో 20మందిపై తేనెటీగల దాడి

X
దిశ, వరంగల్: చిట్యాలలో 20మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Tags: attack, bees, chityala, warangal, jayashankar bhupalpally, 20 members
Next Story