- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడలో రూ. 30 లక్షల కలకలం

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో హవాలా కలకలం రేగింది. విజయవాడలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు విజయవాడకు, మరో ఇద్దరు కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు ఆ నగదును బత్తాయి వ్యాపారానికి సంబంధించిన సొమ్ముగా అవాస్తవాలు చెప్పే యత్నం చేసినట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం.
Next Story