- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్ న్యూస్.. సైనిక్ స్కూళ్లలో విద్యార్థినులకు అనుమతి
by Harish |

X
దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు సైనిక్ స్కూల్స్లో బాయ్స్ మాత్రమే చదువుకుంటుండగా, ఇకపై గర్ల్స్కు కూడా ఇందులో చదివే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని 33 సైనిక్ స్కూళ్లలో ఈ అకడమిక్ ఇయర్(2021-2022) అడ్మిషన్ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మిజోరాంలోని చింగ్చిప్ సైనిక్ స్కూల్లో గర్ల్ క్యాడెట్స్కు 2018-19లో అడ్మిషన్ చేయించి, టెస్ట్ చేశామని కేంద్రమంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. అది సక్సెస్ అయిందని.. సైనిక్ స్కూల్లో చదివిన గర్ల్స్, బాయ్స్ మంచి ఫలితాలు సాధించారని, వీటి ఆధారంగా ప్రస్తుత అకడమిక్ ఇయర్కు అన్ని సైనిక్ స్కూళ్లలో గర్ల్స్ను అనుమతిస్తున్నామని చెప్పారు.
Next Story