- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
1.19 కోట్ల మందికి నిత్యావసరాల పంపిణీ
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కోటి 19లక్షల మందికి పదమూడో విడత నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 1,50,81,100 రేషన్కార్డు దారులుంటే ఇప్పటిదాకా 1.19 కోట్ల మందికి ఉచితంగా సరకులు అందజేసినట్లు తెలిపారు. 1,99,187 మెట్రిక్ టన్నుల బియ్యం, 11,818 టన్నుల కందిపప్పు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
Next Story