- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించాలని తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టీఎస్ఎస్వో) రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదాన గ్రామంలో కరోనా బాధితులకు సోమవారం టీఎస్ఎస్వో ద్వారా బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎస్.సుధాకర్, టీఎస్ఎస్వో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనివాస్ మాట్లాడుతూ.. మనోధైర్యమే కరోనాకు అసలైన మందు అని.. భయం వీడితేనే వైరస్ పోతుందన్నారు.
Read Also…
Next Story