- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ అందాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాకు సరిపోయేంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం లేదని ఎస్ఐఐ సీఈవో అదర్ పునావాలా అభిప్రాయపడ్డారు. మీజీల్స టీకాల మాదిరిగా టూ డోస్ ప్రోగ్రాం చేపడితే 15 బిలియన మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లు అవసరం ఉంటాయని తెలిపారు. మరోవైపు 1.4 బిలియన్ల ప్రజలకు టీకా అందించేందుకు భారత్లో మౌలిక సదుపాయాలు లేవని పునావాలా అన్నారు.
Read Also…
Next Story