ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, తాంసి : మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి రాజేందర్ (40) మద్యానికి బానిసై గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య మామిడి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఇంఛార్జీ ఎస్సై రాధిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed