- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలిసి పోటీ చేయనున్న ఆ రెండు పార్టీలు..
by Shyam |

X
దిశ,వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడిగా వామ పక్షాలు పోటీ చేయనున్నాయి. రెండు నియోజక వర్గాల్లో చెరో స్థానం నుంచి సీపీఐ, సీపీఎంలు బరిలో నిలవనున్నాయి. కాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా నాగేశ్వర్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వరంగల్ ఖమ్మం-నల్లగొండ సీపీఐ అభ్యర్థిగా విజయసారథి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లను త్వరలోనే సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రకటించనుంది.
Next Story