- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా పార్లమెంట్, లోక్సభ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరయ్యే దేశ వ్యాప్త ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని మాత్రమే పార్లమెంట్లోనికి అనుమతిస్తున్నారు. తాజాగా సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 17 మంది లోక్సభ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా సభ్యుల్లో కరోనా ఆందోళన మొదలైంది.
Read Also…
Next Story