- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు విధించిన జరిమాన రూ.1ను ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ సోమవారం చెల్లించారు. కోర్టు ధిక్కరణ కేసులో కొద్దిరోజుల కిందట సుప్రీం కోర్టు ఆయనకు రూ.1 జరిమానా విధించింది.
సర్వోన్నత న్యాయస్థానంతో పాటుగా, న్యాయవ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రశాంత్ భూషణ్ కామెంట్స్ చేశారంటూ ఆయనపై గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిని తప్పుబట్టిన కోర్టు క్షమాపణ చెప్పాలని ఆయనకు మూడు రోజులు గడువు విధించింది. అందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించడంతో రూ.1 జరిమాన విధించింది.
Next Story