- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం
by Shyam |

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం రేపింది. సైదాపూర్ మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండ గంజాయిను సప్లై చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు. రూ.1,18,000 ఉంటుందని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Next Story