- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెరువులో పడి బాలుడు మృతి..!
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story