- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: డ్రగ్స్ కేసులో చిక్కుకుని, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ యువ నటీ కంగనా రనౌత్ మరోసారి శివసేన పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏకంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయని కంగనా ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని తెలిపారు. ఇది వరకు ముంబై నగరం సురక్షితమని అనిపించేదని చెప్పిన కంగనా ముంబైలో తనను భయోత్పాతానికి గురి చేశారని శివసేనపై నిప్పులు చెరిగారు.
Read Also…
Next Story