- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెలబ్రేషన్స్ వద్దు : ఏపీ గవర్నర్
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున వేడుకలు జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాకుండా సోమవారం గవర్నర్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే వేడుకలు నిర్వహించరాదని ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సూచించారు.
Next Story