- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో బాలకృష్ణ భేటీ.. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో బాలకృష్ణ భేటీ.. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వారితో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగిందన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురంలో ఎన్డీఏ కూటమి జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ఓటరు తమ విలువైన ఓటును అభివృద్ధిపరిచే కూటమికి అభ్యర్థికే వేయాలని కోరారు. హిందూపురంలో గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఆగడాలకు ఏపీ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే వైసిపి ప్రభుత్వం ఇంటికి వెళ్లక తప్పదని బాలకృష్ణ తెలిపారు.
Next Story