- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లారీ బీభత్సం.. చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం

X
దిశ, అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయాలయ్యాయి. పిల్లలను బస్సులో ఎక్కించుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story