లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి

దిశ, మేడ్చల్: పట్టణంలోని క్లాసిక్ ఢాబా సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకులు గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించగా ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-08-08 00:51 GMT

దిశ, మేడ్చల్: పట్టణంలోని క్లాసిక్ ఢాబా సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకులు గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించగా ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News