Disha Exclusive Interview: ‘త్వరలో రైతులు కనుమరుగు కాబోతున్నారు..!’

Update: 2024-09-03 14:28 GMT

Full View

దిశ, ఇంటర్వ్యూ: దేశంలో రైతులు త్వరలో కనుమరుగు కాబోతున్నారంటూ ధరణి కమిటీ సభ్యుడు, రెవెన్యూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే దీనికి గల కారణాలేంటి..? రైతులు చేస్తున్న అతి పెద్ద తప్పేంటి..? అనేది కూడా స్పష్టంగా వివరించారు. అంతేకాకుండా ఈ పరిస్థితి నుంచి రైతులు బయటపడాలన్నా, బాగుపడాలన్నా ఏం చేయాలో చెబుతూ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అవేంటో తెలియాలంటే సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్‌తో భూమి సునీల్ ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూ మిస్ కాకుండా చూడండి.


Similar News