బట్టల దుకాణంలో భారీ చోరీ

Update: 2024-08-30 13:44 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ః మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ జరిగింది. సుమారు రూ.3 లక్షల 40,000 వేలు దొంగలు దోచుకు వెళ్లారు. గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. అలాగే గ్యాస్ కట్టర్ సహాయంతో దొంగలు నగదును దోచుకుని వెళ్లారు. కాసం ఫ్యాషన్స్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News