కాసేపట్లో KTR ప్రెస్ మీట్.. ప్రోటోకాల్ అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు.

కాసేపట్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ జరగనుంది

Update: 2024-07-16 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ జరగనుంది. ప్రోటోకాల్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని స్వీకర్ కు కేటీఈర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో స్పీకర్ ను బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గడ్డం ప్రసాద్ ను కలవనున్నారు. 


Similar News