మైసమ్మ గుడిలో చోరీ చేసిన దుండగులు

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ పరిధిలో మైసమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.

Update: 2024-10-19 13:34 GMT

దిశ,ఎం,తుర్కపల్లి :తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ పరిధిలో మైసమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ హుండీని పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తుల ఫిర్యాదు చేశారు.దీంతో ఎస్సై తక్యుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Similar News