ప్రభుత్వ చీఫ్ విప్ ను కలిసిన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్..

మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ని శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2024-10-12 14:17 GMT

దిశ, శామీర్ పేట : మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ని శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రే రాజేష్, తుంగతుర్తి రవి, శ్రీకాంత్ యాదవ్ ,రామారావు, శ్రీనివాస్ రెడ్డి ముత్యాలు, శ్వేత ,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News