KTR: ఢిల్లీలో కేంద్ర మంత్రితో కేటీఆర్ సుదీర్ఘ చర్చలు

KTR meets union minister Rajeev Chandrasekhar for financial support to information technology| మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇన్నీ రోజులు తెలంగాణలో పెట్టుబడుల కోసం విదేశాల పర్యటన చేసిన ఆయన

Update: 2022-06-08 10:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : KTR meets union minister Rajeev Chandrasekhar for financial support to information technology| మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇన్నీ రోజులు తెలంగాణలో పెట్టుబడుల కోసం విదేశాల పర్యటన చేసిన ఆయన.. బుధవారం ఢిల్లీ బాట పట్టారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలో కలిశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు ఆర్థిక సహకారం అందించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News